వైశాలి కథ సుఖాంతం!

On

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది. తమ కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుల దాడిలో ఇంట్లోని […]

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది.

తమ కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు..

ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read More ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

యువకుల దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారు ధ్వంసం అయ్యాయి. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి.

Read More చౌదరి గూడ బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్

ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Read More ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు

ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు.

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

యువతిని తీసుకెళ్లిన యువకుడు నవీన్ రెడ్డి మిస్టర్ టీ టైం ఓనర్ గా తెలుస్తోంది.

దుండగులు బాధితురాలి ఇంటిపై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ వీడియోల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలికి పెళ్లి సంబంధం చూడమని స్థానికులను కోరగా.. నవీన్ రెడ్డి సంబంధం తీసుకొచ్చినట్లు బాధితురాలి తల్లి తెలిపింది.

తమకు అబ్బాయి నచ్చలేదని చెప్పామని అయినా కూడా తమ కూతురిని నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ పరిణామాలు జరుగుతుండగానే వైశాలి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. తాను సేఫ్ గానే ఉన్నట్లు వైశాలి చెప్పినట్లు తెలుస్తోంది. యువకుల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే