#ప్రశ్నించే గొంతుకని అరెస్టు చెయ్యడం సరికాదు. నర్సారెడ్డి భూపతిరెడ్డి

నిరుపేద ప్రజల కోసం పోరాడటమే కాంగ్రెస్ లక్ష్యం

By Sandeep
On

BRS ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల దోపిడీని అలాగే డబుల్ బెడ్రూం ల లబ్దిదారుల ఎంపికలో కూడ అక్రమాలను ఎత్తిచూపిస్తునందున స్థానిక గ్రామాల ప్రజలకు అలాగే స్థానిక నియోజకవర్గ ప్రజలకు కాకుండ ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇండ్ల పంపిణీనీ అడ్డుకుంటారనే నెపంతో  తెలంగాణా *TPCC రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని* మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను మరియు కార్యకర్తలను  అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్న  ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని BRS ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునాము.
*జై కాంగ్రెస్.* 
*జై రేవంత్ అన్న*                                                                                                                                                                                 

Views: 45
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు