#ప్రశ్నించే గొంతుకని అరెస్టు చెయ్యడం సరికాదు. నర్సారెడ్డి భూపతిరెడ్డి

నిరుపేద ప్రజల కోసం పోరాడటమే కాంగ్రెస్ లక్ష్యం

By Sandeep
On

BRS ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల దోపిడీని అలాగే డబుల్ బెడ్రూం ల లబ్దిదారుల ఎంపికలో కూడ అక్రమాలను ఎత్తిచూపిస్తునందున స్థానిక గ్రామాల ప్రజలకు అలాగే స్థానిక నియోజకవర్గ ప్రజలకు కాకుండ ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇండ్ల పంపిణీనీ అడ్డుకుంటారనే నెపంతో  తెలంగాణా *TPCC రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని* మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను మరియు కార్యకర్తలను  అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్న  ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని BRS ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునాము.
*జై కాంగ్రెస్.* 
*జై రేవంత్ అన్న*                                                                                                                                                                                 

Views: 45
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత