#ప్రశ్నించే గొంతుకని అరెస్టు చెయ్యడం సరికాదు. నర్సారెడ్డి భూపతిరెడ్డి

నిరుపేద ప్రజల కోసం పోరాడటమే కాంగ్రెస్ లక్ష్యం

By Sandeep
On

BRS ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల దోపిడీని అలాగే డబుల్ బెడ్రూం ల లబ్దిదారుల ఎంపికలో కూడ అక్రమాలను ఎత్తిచూపిస్తునందున స్థానిక గ్రామాల ప్రజలకు అలాగే స్థానిక నియోజకవర్గ ప్రజలకు కాకుండ ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇండ్ల పంపిణీనీ అడ్డుకుంటారనే నెపంతో  తెలంగాణా *TPCC రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని* మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను మరియు కార్యకర్తలను  అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్న  ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని BRS ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునాము.
*జై కాంగ్రెస్.* 
*జై రేవంత్ అన్న*                                                                                                                                                                                 

Views: 44
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'