కెటీఆర్ గారి చేతులమీదుగా 2వ విడత డబుల్ బెడ్ రూమ్ పంపిణి

వేల కోట్ల నిధులతో అభివృద్ధి - ఎమ్మెల్యే కె పి వివేకానంద్

By Sandeep
On

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పి వివేకానంద్. కుక్కట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు. ఎమ్మెల్సీ నవీన్ రావు.IMG-20230921-WA0585IMG-20230921-WA0585  మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజా శేఖర్ రెడ్డి , కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితతో  కలిసి  ఇండ్లు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 9 ఏండ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను  పూర్తి చేసుకున్నామని నియోజకవర్గం పరిధిలోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని తెలిపారు.

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*