రైల్వే కూలీగా రాహుల్ గాంధీ
రాజకీయ అవతారం
On
రాహుల్ గాంధీ కొత్త అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ కు వెళ్లిన రాహుల్.. అక్కడ సరదాగా కూలీ పని చేశారు. అక్కడి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోడో యాత్ర అనంతరం నిత్యం ఏదో ఒక రకంగా రాహుల్ ప్రజల్లోనే ఉంటున్నారు.
Views: 84
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
18 Oct 2025 22:03:20
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, అక్టోబర్ 18
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
, న్యూస్ ఇండియా ప్రతినిధి:
మహేశ్వరం...
Comment List