గణపతి నవరాత్రులలో -మహా అన్నదానం

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం

గణపతి నవరాత్రులలో -మహా అన్నదానం

పెద్దవంగర మండల కేంద్రంలో శుక్రవారం రోజున గణపతి నవరాత్రి ఉత్సవాళ్ళో భాగంగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం విజయవంతంగా చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తహసీల్దార్ మహేందర్ అన్నదానాన్ని ప్రారంభించి, వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కుల మత బేధాలు లేకుండా కలిసి మెలసి నిర్వహిస్తున్నారు అని అన్ని దానాలా కన్నా అన్నదానం మిన్న అన్నారు.భక్తులు శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర యూత్ సభ్యులు ప్రతి సంవత్సరంఈ అన్నదానాన్ని ఒక యజ్ఞం లా చేసి విజయవంతం చేస్తారని భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అనపురం ప్రవీణ్, వినోద్, కృపాకర్, పవన్, సాయి, వంశీ, వినయ్, అజయ్, రాజు, దోనాలా కర్ణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంచినీళ్ల సురేష్, బీరన్న, దీకొండ సతీష్ గౌడ్, శ్యామ్, దుర్సొజు రాజశేఖర్, అనిల్ మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..IMG-20230922-WA0164IMG-20230922-WA0164

Views: 298
Tags:

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.