బిజెపిలోకి భారీగా వలసలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సి.ఎన్.రెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నాయకులు సి ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సుమారు 40 మంది బిజెపిలోకి రావడం జరిగిందని ఆయన అన్నారు. కెసిఆర్ పరిపాలన పట్ల రాష్ట్రంలోని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అందువల్ల రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.
Views: 163
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
20 May 2025 16:12:10
"మాచన" కు రాష్ట్రపతి భవన్ ఫోన్
హలో.. యే..రఘునందన్ మాచన హై?!హమ్ రాష్ట్రపతి భవన్ సే బాత్ కర్ రహే హై..
పొగాకు నియంత్రణకు కృషి చేసిన...
Comment List