బిజెపిలోకి భారీగా వలసలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సి.ఎన్.రెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు బిజెపి రాష్ట్ర నాయకులు సి ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై సుమారు 40 మంది బిజెపిలోకి రావడం జరిగిందని ఆయన అన్నారు. కెసిఆర్ పరిపాలన పట్ల రాష్ట్రంలోని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అందువల్ల రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.
Views: 163
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 21:07:15
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...

Comment List