ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష...

On
ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష...

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష్యా కార్యక్రమంలో ప్రతి గృహాన్ని సందర్శించినట్లు వైద్యులు పృధ్వీ రాజు తెలిపారు.ఈ సందర్భంగా పృధ్వీ రాజు మాట్లాడుతూ కార్యక్రమం లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని స్థానికులను దర్శించి వారి ఆరోగ్యరీత్యా తగిన పరీక్షలు నిర్వహించారన్నారు.మెరుగైన చికిత్స అవసరం కల్గిన వారిని మెడికల్ క్యాంప్ లో హాజరు కావాలని టోకెన్లు అందజేసినట్లు తెలిపారు.అలానే ఈ కార్యక్రమం ఎం.ఎల్.హెచ్.పి ల ఆధ్వర్యంలో కమిటీ గా ఏర్పడి మండల ఆరోగ్య కేంద్రం పరిధిలోని గృహాలననింటిని సందర్శించటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.హెచ్.పి సర్దార్, ప్రతిమ, ఎంపిహెచ్ఏ ఎం.వెంకటేశ్వర్లు, కాశీ విశ్వనాథ రావు, అబ్దుల్లా, సచివాలయం ఏ.ఎన్.ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA0222

Views: 191
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్