పేదింటి ముస్లిం యువతి పెళ్ళి ఖర్చులకు సహాయం

On
పేదింటి ముస్లిం యువతి పెళ్ళి ఖర్చులకు  సహాయం

 

 సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు గోపాల్ నగరంలో నివసించే పేద కుటుంబంకు చెందిన షేక్ ముబిన వివాహ ఖర్చులు నిమిత్తం వారి తల్లి షర్మిలకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సూర్యశీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ భాషా చేతుల మీదుగా ఒంగోలు  ట్రస్టు  కార్యాలయంలో అందజేయడం జరిగింది.
ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భా ష మాట్లాడుతూ ప్రవాస భారతీయుడు అరుణ్ రాజ్ ముబీన పెళ్లి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు అందించి మానవత్వం చాటారని అన్నారు . ఒక మంచి పని వివాహ నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
 తమ సంస్ధ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి వైద్యం,విద్య, తలదాచుకొనేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వటం జరిగిందన్నారు. ఎవరైనా అర్హులైన పేదవారు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం  సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు  సంప్రదిస్తే చేతనైన ఆర్ధిక సహాయం తాము అందిస్తామని తెలిపారు.

Views: 13
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ