తుంగతుర్తిలో విజయం మాదే

కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి

తుంగతుర్తిలో విజయం మాదే

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ దే విజయం అని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి ఇస్మాయిల్ అన్నారు. అడ్డగూడుర్ మండలంలో పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసీ నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణ అధ్యక్షుడు పూలపెల్లి సోమిరెడ్డి, సీనియర్ నేత వల్లంబట్ల రవీందర్ రావు, బోమ్మగాని లక్ష్మయ్య,మండల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,ఎంపీ కోమటరెడ్డి వెంకట రెడ్డి సహకారం తో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పెండెల భారతమ్మ,గూడెపు పాండు,గడ్డం సోమన్న, కడారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA0319

Views: 43
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్