తుంగతుర్తిలో విజయం మాదే

కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి

తుంగతుర్తిలో విజయం మాదే

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ దే విజయం అని నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి ఇస్మాయిల్ అన్నారు. అడ్డగూడుర్ మండలంలో పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసీ నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణ అధ్యక్షుడు పూలపెల్లి సోమిరెడ్డి, సీనియర్ నేత వల్లంబట్ల రవీందర్ రావు, బోమ్మగాని లక్ష్మయ్య,మండల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,ఎంపీ కోమటరెడ్డి వెంకట రెడ్డి సహకారం తో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పెండెల భారతమ్మ,గూడెపు పాండు,గడ్డం సోమన్న, కడారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.IMG-20230923-WA0319

Views: 42
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..