డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై పులి.రాజేష్

On
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై పులి.రాజేష్

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక వై. జంక్ష్యన్ లో కంభం మండల ఎస్సై పులి.రాజేష్ సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎన్లైజర్ తో తనిఖీలు చేశారు.అనంతరం మద్యం సేవించి ప్రయాణం చేస్తున్నవారికి అపార రుసుము విధించారు.ఈ సంధర్బంగా ఎస్సై పులి.రాజేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా,ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా,అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.IMG-20230925-WA0353 ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 153
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య