గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ లో ఘనంగా విద్యార్థి జన్మదిన వేడుకలు.

On

కంభం న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గాయత్రి నవోదయ కోచింగ్ సెంటర్ నందు ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య ఆధ్వర్యంలో నవోదయ కోచింగ్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు మంగళవారం స్థానిక కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవోదయ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ ఒంగోలు అల్లూరయ్య, బహుజన పరిరక్షణ వ్యవస్థాపకుడు దాసరియోబు, విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20230926-WA0334

Views: 1060
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
చెర్లపాలెం గ్రామానికి మరో శుభవార్త గత కొద్ది రోజుల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం ప్రస్తుతం చర్లపాలెంలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం  అనుమండ్ల...
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...
కలెక్టర్ కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' ఆశిస్తుంది ఏమిటి?
సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం