మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి

On
మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలో ప్రతిష్టించిన గణనాదులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్IMG_20230926_233740 వేముల స్వాతి అమరేందర్ రెడ్డి హాజరయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్త, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దోమలపల్లి రమేష్, మాజీ సర్పంచ్ నక్క శ్రీనివాస్ గౌడ్, మాజీ మెంబర్ యశ్వంత్, భీమ్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రసాద్, యాదగిరి, బాబు, కాలనీల అధ్యక్షులు, కాలనీల సభ్యులు, వివిధ కాలనీవాసులు, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే