కాసేపట్లో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
On
టీఎస్ టెట్ అర్హత పరీక్ష ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.పలితాలు https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 మంది రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 1.90 లక్షల మంది రాశారు.
Views: 6
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
07 Feb 2025 14:40:49
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన..
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
Comment List