కాసేపట్లో టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
On
టీఎస్ టెట్ అర్హత పరీక్ష ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.పలితాలు https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1 పరీక్షను 2,26,744 మంది రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 1.90 లక్షల మంది రాశారు.
Views: 6
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 11:03:42
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
Comment List