ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు

జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు అందుకున్న

By Venkat
On
ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు

పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్

తెలంగాణ హస్తకళలు,పర్యాటక కేంద్రాలకు లభించిన గుర్తింపు

న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం డిల్లీలో జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా పెంబర్తి గ్రామం ఎంపికైన సందర్భంగా ప్రగతి మైదానంలో అవార్డ్ ను అందజేశారు.తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ఉత్తమ పర్యాటక గ్రామాలు పెంబర్తి,చంద్లాపూర్ గ్రామాలు ఎంపిక కాగా బుధవారం అంతర్జాతీయ  పర్యాటక దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలాజా రామయ్యర్,పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు   అందుకున్నారు.వారి వెంట సెక్రటరీ ప్రపుల్ రెడ్డి,అంబాల నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో మంత్రి దయాకర్ రావు,ప్రముఖులు,గ్రామస్తులు సర్పంచ్ కి అభినందనలు తెలియజేశారు.

Views: 25
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.