జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

On
జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ వద్ద సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఓ బిర్యాని ప్రియుడు బిర్యానీ తిందామని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాడు సగం బిర్యానీ తిన్న తర్వాత గాని తెలియలేదు అందులో జెర్రీ ఉన్నదని ఆ జర్రి ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు వెంటనే రెస్టారెంట్ ఓనర్ కి తెలియపరిచాడు ఆ ఓనర్ కూడా అవాక్కయ్యాడు. ఇలాంటి హోటల్ ఓనర్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా హోటల్ యజమానులు గాని వంట చేసే వాళ్ళు గాని జాగ్రత్తలు తీసుకోవాలని బాధితుడు వ్యాక్యానించాడు.

IMG-20230928-WA0271
బిర్యానిలో ఉన్న జెర్రి
IMG-20230928-WA0268
ప్లేట్ నుండి బయటకి తీసిన జెర్రి
Views: 371
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.