జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

On
జెర్రీతో బిర్యానీ తయారు చేసిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ వద్ద సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఓ బిర్యాని ప్రియుడు బిర్యానీ తిందామని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాడు సగం బిర్యానీ తిన్న తర్వాత గాని తెలియలేదు అందులో జెర్రీ ఉన్నదని ఆ జర్రి ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు వెంటనే రెస్టారెంట్ ఓనర్ కి తెలియపరిచాడు ఆ ఓనర్ కూడా అవాక్కయ్యాడు. ఇలాంటి హోటల్ ఓనర్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా హోటల్ యజమానులు గాని వంట చేసే వాళ్ళు గాని జాగ్రత్తలు తీసుకోవాలని బాధితుడు వ్యాక్యానించాడు.

IMG-20230928-WA0271
బిర్యానిలో ఉన్న జెర్రి
IMG-20230928-WA0268
ప్లేట్ నుండి బయటకి తీసిన జెర్రి
Views: 330
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ