అన్నదాన కార్యక్రమం

బాసపంగు భాస్కర్ సహకారంతో

అన్నదాన కార్యక్రమం

IMG_20230928_211910న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 29. పనుమటి సైదులు అడ్డగుడూరు మండల రిపోర్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో బస్టాండు వద్ద వినాయకుని మండపంలో బాసపంగు భాస్కర్,ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమం గూర్చి చరవాణిలో చెరుకు వెంకన్న, తెలుపగా వెంటనే స్పందించి అన్నదాన కార్యక్రమం అయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తానని వెంటనే స్పందించి 20వేల రూపాయలు తక్షణంగా ఫోన్ పే ద్వారా చెల్లించి తను సకాలంలో అందక పోయినప్పటికీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. మాద సోమరాజు దంపతులు మాసిరెడ్డి పల్లె గ్రామం దంపతులు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ నాయకులు యువజన సంఘాల నాయకులు బాసపంగు భాస్కర్,గూర్చి తెలుసుకొని గ్రామస్తులు అభినందించారు. ఈకార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుకునూరు సురేందర్ రెడ్డి,నారబోయిన కృష్ణ,(వార్డ్ మెంబర్) నూకల నరసయ్య మంజుల దంపతులు,నూకల సోమేశ్,నూకల రాంబాబు,పలుచం నరసయ్య, పోగుల యాదగిరి,పోతుగంటి యాదయ్య,గ్రామ దుర్గామాత కమిటీ సభ్యులు చేయూతనిచ్చారు.యువజన నాయకులు గ్రామస్తులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు

Views: 57
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ