CMRF చెక్కు అందించిన ఎమ్మెల్యే
భూపాల్ రెడ్డి
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని జుజాల్ పూర్ గ్రామానికి చెందినడి.రాజు S/O మారుతీ ఆసుపత్రి ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 17,500/- రూపాయల చెక్కును శనివారం రోజు అందించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వా
రితో పాటుగా మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పాటిల్ మరియు గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి ఉన్నారు.
Views: 12
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
26 Jun 2026 21:40:43
సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...

Comment List