BIG BREAKING . మంత్రి కేటీఆర్ పర్యటనలో మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

రమాదేవి ఎలా చనిపోయిందంటే...?

On
BIG BREAKING . మంత్రి కేటీఆర్ పర్యటనలో మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

భద్రాచలం జిల్లాలో విషాదం నెలకొంది. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయింది. 
 భద్రాచలం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మహిళ హెడ్ కానిస్టేబుల్ మృతి.. చెందిన ఘటన కలకలం రేపుతోంది.  అన్నదాన సత్రం వద్ద రోడ్డు దాటుతుండగా  డ్రైనేజీలో పడిపోయిన హెడ్ కానిస్టేబుల్

 గోదావరి కరకట్ట స్లూయిస్  వద్ద మహిళ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం..లభ్యమైంది. 

  కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా  రమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. 

మంత్రి కేటీఆర్ పర్యటనలు భాగంగా విధులు నిర్వహించడానికి భద్రాచలం వచ్చిన   హెడ్ కానిస్టేబుల్ రమాదేవి..చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహిళ

Read More 'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?

Views: 153
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!