ఆర్బీఐ కీలక నిర్ణయం.. గడువు పెంపు

On

రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకూ నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియగా ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, ఇంకా మార్చుకోని వారు బ్యాంక్స్, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని సూచించింది. కాగా, మే 16న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ