ఆర్బీఐ కీలక నిర్ణయం.. గడువు పెంపు
On
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకూ నోట్లు మార్చుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 30తో గడువు ముగియగా ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 93 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని, ఇంకా మార్చుకోని వారు బ్యాంక్స్, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని సూచించింది. కాగా, మే 16న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
Views: 5
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List