బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు అందవేత

On
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

పరామర్శిస్తున్న మాజి సర్పంచ్ రాజు నాయక్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన మూలి సుగుణమ్మ, గోపాల్ దంపతుల కుమార్తె మూలి కల్పన అనారోగ్యానికి గత కొన్ని రోజుల క్రితం నగరం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ రాజునాయక్, ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో కల్పనను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పూర్తిగా కోలుకునేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం సహాయం చేసిన రాజునాయక్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ తెలుగుమళ్ళ ప్రవీణ్, కొండాపురం శ్రీశైలం,యంజాల చంద్రకాంత్, కొంగరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ