మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

On
మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి చెందాడు టేక్మాల్ గ్రామ శివారులోని గుండు వాగు గడ్డ వద్ద సర్వేనెంబర్ 733 తన వ్యవసాయ భూమి కలదు అట్టి పొలానికి అడవి పందుల గురించి జియా అల్యూమినియం వైర్ ఏర్పాటు చేసిన కంచలో 12-10-2023 గురువారం నాడు అందాజ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఎప్పటిలాగే నా భర్త అన్నారం జనార్ధన్ ఇంటి నుండి పొలానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళినాడు తర్వాత ఇంటికి రాకపోవడంతో మా కొడుకు నా భర్తకుఫోన్ చేస్తే నా భర్త ఫోన్ ఆన్సర్ లేకపోవడంతో ఆ తర్వాత అంజాద అదే రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో మా ఇద్దరు కొడుకులు మా పొలం దగ్గరికి వెళ్లి చూడగా నా భర్త జనార్ధన్ చనిపోయి పొలం దగ్గర పడి ఉన్నాడు. అని నాకు చేపగనే నేను వెంటనే పొలం దగ్గరికి వెలి చూడగా నిజంగానే నా భర్త చనిపోయాడని అతని భార్య అన్నారం రానెమ్మ ఫిర్యాదులో తెలిపింది పోలిస్ వారు కేసు నమోదు చేసుకుని పంచనామ నిర్వహించి ఆ తరువాత పోస్టుమార్టం కొరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Views: 62
Tags: Police

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???