మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి చెందాడు టేక్మాల్ గ్రామ శివారులోని గుండు వాగు గడ్డ వద్ద సర్వేనెంబర్ 733 తన వ్యవసాయ భూమి కలదు అట్టి పొలానికి అడవి పందుల గురించి జియా అల్యూమినియం వైర్ ఏర్పాటు చేసిన కంచలో 12-10-2023 గురువారం నాడు అందాజ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఎప్పటిలాగే నా భర్త అన్నారం జనార్ధన్ ఇంటి నుండి పొలానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళినాడు తర్వాత ఇంటికి రాకపోవడంతో మా కొడుకు నా భర్తకుఫోన్ చేస్తే నా భర్త ఫోన్ ఆన్సర్ లేకపోవడంతో ఆ తర్వాత అంజాద అదే రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో మా ఇద్దరు కొడుకులు మా పొలం దగ్గరికి వెళ్లి చూడగా నా భర్త జనార్ధన్ చనిపోయి పొలం దగ్గర పడి ఉన్నాడు. అని నాకు చేపగనే నేను వెంటనే పొలం దగ్గరికి వెలి చూడగా నిజంగానే నా భర్త చనిపోయాడని అతని భార్య అన్నారం రానెమ్మ ఫిర్యాదులో తెలిపింది పోలిస్ వారు కేసు నమోదు చేసుకుని పంచనామ నిర్వహించి ఆ తరువాత పోస్టుమార్టం కొరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Views: 62
Tags: Police

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..