మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి

న్యూస్ ఇండియా అక్టోబర్ 13 (టేక్మాల్ ప్రతినిధి జైపాల్) మెదక్ జిల్లా టేక్మాల్ గుండు వాగు గడ్డ వద్ద కరెంటు షాక్ తో అన్నారం జనార్ధన్ (45) అనే రైతు మృతి చెందాడు టేక్మాల్ గ్రామ శివారులోని గుండు వాగు గడ్డ వద్ద సర్వేనెంబర్ 733 తన వ్యవసాయ భూమి కలదు అట్టి పొలానికి అడవి పందుల గురించి జియా అల్యూమినియం వైర్ ఏర్పాటు చేసిన కంచలో 12-10-2023 గురువారం నాడు అందాజ ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో ఎప్పటిలాగే నా భర్త అన్నారం జనార్ధన్ ఇంటి నుండి పొలానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళినాడు తర్వాత ఇంటికి రాకపోవడంతో మా కొడుకు నా భర్తకుఫోన్ చేస్తే నా భర్త ఫోన్ ఆన్సర్ లేకపోవడంతో ఆ తర్వాత అంజాద అదే రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో మా ఇద్దరు కొడుకులు మా పొలం దగ్గరికి వెళ్లి చూడగా నా భర్త జనార్ధన్ చనిపోయి పొలం దగ్గర పడి ఉన్నాడు. అని నాకు చేపగనే నేను వెంటనే పొలం దగ్గరికి వెలి చూడగా నిజంగానే నా భర్త చనిపోయాడని అతని భార్య అన్నారం రానెమ్మ ఫిర్యాదులో తెలిపింది పోలిస్ వారు కేసు నమోదు చేసుకుని పంచనామ నిర్వహించి ఆ తరువాత పోస్టుమార్టం కొరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Views: 62
Tags: Police

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్