బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా పసునూరి మురళి

By Venkat
On
బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

పసునూరి మురళి

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
 గౌరవ రాష్ట్ర లీగల్ సెల్ కమిటి సోమ భరత్, మరియు బోయినపల్లి వినోద్ ఆదేశాల మేరకు గురువారం జనగామ బార్ అసోసిషన్
భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు,లీగల్ సెల్ అడ్వకేట్
కమిటిని ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం
జరిగింది.ఈ కమిటిలో లీగల్ సెల్
జిల్లా కన్వీనర్ గా  పసునూరి మురళి,కో కన్వీనర్ గా
చెరుకు చంద్రశేఖర్ లను ఎన్నుకోవడం
జరిగింది.కమిటి సభ్యులు గా 27 మంది న్యాయవాదులను నియమించుకోవడం జరిగింది.ఇట్టి కమిటీ బీఆర్ఎస్  పార్టీ,అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన
వారి గెలుపునకు పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో వారి గెలుపునకు తోడ్పడుతామని కమిటీ తక్షణమే అమలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్స్ ప్రసాద్ రావు,హరిచంద్ర ప్రసాద్,పానుగంటి శ్రీనివాస్,బిక్షపతి, వీరమల్లయ్య,ఎల్లారెడ్డి, కిషన్ గౌడ్,అమృతారావు, శ్రీనివాస్,సత్తయ్య హరీష్ రెడ్డి,అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231012-WA0437IMG-20231012-WA0437

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'