బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా పసునూరి మురళి

By Venkat
On
బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

పసునూరి మురళి

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
 గౌరవ రాష్ట్ర లీగల్ సెల్ కమిటి సోమ భరత్, మరియు బోయినపల్లి వినోద్ ఆదేశాల మేరకు గురువారం జనగామ బార్ అసోసిషన్
భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు,లీగల్ సెల్ అడ్వకేట్
కమిటిని ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం
జరిగింది.ఈ కమిటిలో లీగల్ సెల్
జిల్లా కన్వీనర్ గా  పసునూరి మురళి,కో కన్వీనర్ గా
చెరుకు చంద్రశేఖర్ లను ఎన్నుకోవడం
జరిగింది.కమిటి సభ్యులు గా 27 మంది న్యాయవాదులను నియమించుకోవడం జరిగింది.ఇట్టి కమిటీ బీఆర్ఎస్  పార్టీ,అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన
వారి గెలుపునకు పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో వారి గెలుపునకు తోడ్పడుతామని కమిటీ తక్షణమే అమలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్స్ ప్రసాద్ రావు,హరిచంద్ర ప్రసాద్,పానుగంటి శ్రీనివాస్,బిక్షపతి, వీరమల్లయ్య,ఎల్లారెడ్డి, కిషన్ గౌడ్,అమృతారావు, శ్రీనివాస్,సత్తయ్య హరీష్ రెడ్డి,అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231012-WA0437IMG-20231012-WA0437

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.