బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా పసునూరి మురళి

By Venkat
On
బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

పసునూరి మురళి

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
 గౌరవ రాష్ట్ర లీగల్ సెల్ కమిటి సోమ భరత్, మరియు బోయినపల్లి వినోద్ ఆదేశాల మేరకు గురువారం జనగామ బార్ అసోసిషన్
భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు,లీగల్ సెల్ అడ్వకేట్
కమిటిని ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం
జరిగింది.ఈ కమిటిలో లీగల్ సెల్
జిల్లా కన్వీనర్ గా  పసునూరి మురళి,కో కన్వీనర్ గా
చెరుకు చంద్రశేఖర్ లను ఎన్నుకోవడం
జరిగింది.కమిటి సభ్యులు గా 27 మంది న్యాయవాదులను నియమించుకోవడం జరిగింది.ఇట్టి కమిటీ బీఆర్ఎస్  పార్టీ,అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన
వారి గెలుపునకు పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో వారి గెలుపునకు తోడ్పడుతామని కమిటీ తక్షణమే అమలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్స్ ప్రసాద్ రావు,హరిచంద్ర ప్రసాద్,పానుగంటి శ్రీనివాస్,బిక్షపతి, వీరమల్లయ్య,ఎల్లారెడ్డి, కిషన్ గౌడ్,అమృతారావు, శ్రీనివాస్,సత్తయ్య హరీష్ రెడ్డి,అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231012-WA0437IMG-20231012-WA0437

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..