బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ గా పసునూరి మురళి

By Venkat
On
బారాస లీగల్ సెల్ అడ్వకేట్ కమిటి ఏకగ్రీవ ఎన్నిక

పసునూరి మురళి

న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
 గౌరవ రాష్ట్ర లీగల్ సెల్ కమిటి సోమ భరత్, మరియు బోయినపల్లి వినోద్ ఆదేశాల మేరకు గురువారం జనగామ బార్ అసోసిషన్
భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు,లీగల్ సెల్ అడ్వకేట్
కమిటిని ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం
జరిగింది.ఈ కమిటిలో లీగల్ సెల్
జిల్లా కన్వీనర్ గా  పసునూరి మురళి,కో కన్వీనర్ గా
చెరుకు చంద్రశేఖర్ లను ఎన్నుకోవడం
జరిగింది.కమిటి సభ్యులు గా 27 మంది న్యాయవాదులను నియమించుకోవడం జరిగింది.ఇట్టి కమిటీ బీఆర్ఎస్  పార్టీ,అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన
వారి గెలుపునకు పూర్తి మద్దతు తెలుపుతూ, నియోజకవర్గంలో వారి గెలుపునకు తోడ్పడుతామని కమిటీ తక్షణమే అమలవుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెంబర్స్ ప్రసాద్ రావు,హరిచంద్ర ప్రసాద్,పానుగంటి శ్రీనివాస్,బిక్షపతి, వీరమల్లయ్య,ఎల్లారెడ్డి, కిషన్ గౌడ్,అమృతారావు, శ్రీనివాస్,సత్తయ్య హరీష్ రెడ్డి,అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231012-WA0437IMG-20231012-WA0437

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి