తెలంగాణలో వేసవిలో తలపిస్తున్న ఎండలు
On
తెలంగాణలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వివిధ పనులు మీద బయటికి వెళ్లిన వారు ఎండ తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు.శుక్రవారం సాధారణ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
Views: 26
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
04 Dec 2025 22:51:35
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...

Comment List