వడ్డీతో చెల్లిస్తాము వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

On
వడ్డీతో చెల్లిస్తాము వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

ఉమ్మడి మెదక్ జిల్లా మునిపల్లి మండలం న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది  కాంగ్రెస్ పార్టీయేనని  మాజీ డిప్యూటీ సీఎం, సీడబ్ల్యుసీ మెంబర్  దామోదర రాజనర్సింహఅన్నారు. గురువారం మండలంలోని  అల్లాపూర్,   తాటిపల్లి  గ్రామానికి  చెందిన  కొంతమంది ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..  బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఎవరూ అధైర్య పడొద్దన్నారు.  6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్ కుమార్,   మాజీ ఎంపీపీలు   రాంరెడ్డి,  రాజేశ్వర్ రావు,   ఎంపీటీసీ పాండు,  మాజీ ఎంపీటీసీలు సుధాకర్ రెడ్డి, యాదయ్య,   తాటిపల్లి సర్పంచ్ అంజిరెడ్డి,   పార్టీ మండల యూత్ అధ్యక్షుడు  రాజు, నర్సింహ్మ గౌడ్, నరేందర్ గౌడ్, రహీం,  సంగమేశ్వర్ ఉన్నారు

Views: 47
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన
  ఇండియా తెలుగు. పాలకుర్తి నియజకవర్గ ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్, సెప్టెంబర్ .04, నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చనదర్దేపల్లి  గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ విఘ్నేశ్వర
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
గణనాథునికి 108 రకాల నైవేద్యం!
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 
యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు