BGR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు.
On
నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం.
న్యూస్ ఇండియా తెలుగు (చందుపట్ల )గ్రామం: దుర్గాదేవి సన్నిధి లో అన్నధానం కార్యక్రమం BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ యువజన మండలి ఆద్వర్యంలో నెలకొల్పిన దుర్గాదేవి సన్నిధి లో పూజాకార్యక్రమంలో పాల్గోని, అనంతరం తాను ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించి విజయవంతం చేశారని అన్నారు .ఈకార్యక్రమంలో బెజవాడ లక్ష్మీనారాయణ, కోటగిరి రాధాకృష్ణ ,నేలపట్ల శంకరు, దిగొచ్చి వెంకటాచారి, సండ్ర సంతోష్ ,నేలపట్ల శేఖర్ ,వడ్డబోయిన శివ,పుట్ట రాజు ,దేశ బోయిన సైదులు ,నాగారం శ్రీకాంత్ తాడ్వాయి శేఖర్ ,మరియు పెద్ద ఎత్తున పాల్గొని BGR సైన్యం ద్వారా దిగ్విజయం చేశారు.
Views: 45
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Dec 2025 22:51:35
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...

Comment List