స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

IMG-20231020-WA1377
పార్టీలోకి ఆహ్వానిస్తున్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్,  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మజీద్ పూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరెడ్డి తిరుమల్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చెరుకూరి రాజు తూర్పాటి లింగస్వామి, తూర్పాటి వరంగల్, మొగుళ్ళ సతీష్ ఎడ్ల సంపత్ సుమారు 80 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ చేరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నారోజు రాజారామ్ చారి, సీనియర్ నాయకులు కక్కెర్ల జంగమయ్యగౌడ్, గోపగొని శ్రీశైలం గౌడ్, కట్టుముల్ల శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చెరుకూరి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు మేడిపల్లి వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 83

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..