స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

On
స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.

IMG-20231020-WA1377
పార్టీలోకి ఆహ్వానిస్తున్న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్,  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మజీద్ పూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరెడ్డి తిరుమల్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చెరుకూరి రాజు తూర్పాటి లింగస్వామి, తూర్పాటి వరంగల్, మొగుళ్ళ సతీష్ ఎడ్ల సంపత్ సుమారు 80 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ చేరినారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నారోజు రాజారామ్ చారి, సీనియర్ నాయకులు కక్కెర్ల జంగమయ్యగౌడ్, గోపగొని శ్రీశైలం గౌడ్, కట్టుముల్ల శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చెరుకూరి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు మేడిపల్లి వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 80

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు