కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధికి పాటుపడండి

ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి

కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధికి పాటుపడండి

కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి శేఖర్ రెడ్డి ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గం లోని వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి స్థానిక శ్రీ రేణుకఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని బీసీ కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడుతుందని, ఆంధ్ర పాలకుల కబంధహస్తాలలో నలిగిపోతున్న ప్రజల బ్రతుకులు మారాలని , ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు 2014 18లో లాగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మండల ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

IMG-20231029-WA0404
ప్రచారంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి
Views: 292

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.