ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి  సింబల్ ఇవ్వకపోవడం 

By Venkat
On
ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 

 

       

తెలంగాణ ఎన్నికల్లోఅన్ని రాజకీయ పార్టీలకు సింబల్ ఇచ్చి ప్రజాశాంతి పార్టీకి గతంలో ఉన్న హెలికాప్టర్ సింబల్ ని ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లు అయినా ఉండాలని కొంతమంది అధికారులు చెప్పడం సరైంది కాదని జనసేన పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరని మరి ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలా ఇచ్చారో చెప్పాలని  గుర్తు చేశారు వైయస్ షర్మిల పార్టీకి   కూడా  సింబల్ ఇచ్చారని ఆమె అసలు పోటీ చేయడం లేదని గుర్తు చేశారు  ప్రజాస్వామ్యం పరంగా జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంబంధించిన హక్కులు ఉంటాయని వాటిని పక్కన పెట్టి ప్రజాశాంతి పార్టీ రాజకీయపరమైన వివక్ష చూపించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు 
ప్రశాంతి పార్టీ అసలు పోటీలోనే లేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసిన ఆడారి  ఎవరికి పోటీ లేనప్పుడు గుర్తు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు వీటి అన్నిటిపై అందరితో సమీక్షించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆడారి  తెలియజేశారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో  రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం...
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ