ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి  సింబల్ ఇవ్వకపోవడం 

By Venkat
On
ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిది..

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 

 

       

తెలంగాణ ఎన్నికల్లోఅన్ని రాజకీయ పార్టీలకు సింబల్ ఇచ్చి ప్రజాశాంతి పార్టీకి గతంలో ఉన్న హెలికాప్టర్ సింబల్ ని ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయడం లాంటిదని రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లు అయినా ఉండాలని కొంతమంది అధికారులు చెప్పడం సరైంది కాదని జనసేన పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరని మరి ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలా ఇచ్చారో చెప్పాలని  గుర్తు చేశారు వైయస్ షర్మిల పార్టీకి   కూడా  సింబల్ ఇచ్చారని ఆమె అసలు పోటీ చేయడం లేదని గుర్తు చేశారు  ప్రజాస్వామ్యం పరంగా జరిగే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంబంధించిన హక్కులు ఉంటాయని వాటిని పక్కన పెట్టి ప్రజాశాంతి పార్టీ రాజకీయపరమైన వివక్ష చూపించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు 
ప్రశాంతి పార్టీ అసలు పోటీలోనే లేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసిన ఆడారి  ఎవరికి పోటీ లేనప్పుడు గుర్తు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు వీటి అన్నిటిపై అందరితో సమీక్షించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని ఆడారి  తెలియజేశారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ