ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

అన్నానికి 2 రూ: అరిటాకు 50 రూ: లాగా ఉంది

On
ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆందోళన వ్యక్తం

న్యూస్ ఇండియా తెలుగుIMG-20231125-WA1138

దేశంలో ఎన్నికల కోసం అనేక  సంస్కరణలు చేస్తున్న సరే అవి ఆచరణ విషయంలో మాత్రం అమలు కావడం లేదని ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీల కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా అ
అర్థం కావడం లేదని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ఖర్చులు  దేశ ఐదేళ్ల బడ్జెట్ నీ మించిపోతుందని తినే అన్నం కోసం 2 రూపాయలు అరటి ఆకు  కోసం 50 రూపాయలు పెట్టినట్టు ఉందని ఆడారి వ్యాఖ్యానించారు దీన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్వరలో వీటన్నిటిపై మేధావులతో విద్యావంతులతో కార్మిక బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ కార్యచరణ ప్రకటిస్తామని రాజకీయ విశ్లేషకులు   ఆడారి  నాగరాజు తెలియజేశారు.

Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు? మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?
మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఏ దిశలో ఉంచితే శుభమని వాస్తు చెబుతోంది? ఫెంగ్ షూయ్‌లో దీని ప్రాధాన్యం ఏమిటి? నిజంగా డబ్బు వస్తుందా? లేక ఇది కేవలం...
జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు