ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

అన్నానికి 2 రూ: అరిటాకు 50 రూ: లాగా ఉంది

By Venkat
On
ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆందోళన వ్యక్తం

న్యూస్ ఇండియా తెలుగుIMG-20231125-WA1138

దేశంలో ఎన్నికల కోసం అనేక  సంస్కరణలు చేస్తున్న సరే అవి ఆచరణ విషయంలో మాత్రం అమలు కావడం లేదని ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీల కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా అ
అర్థం కావడం లేదని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ఖర్చులు  దేశ ఐదేళ్ల బడ్జెట్ నీ మించిపోతుందని తినే అన్నం కోసం 2 రూపాయలు అరటి ఆకు  కోసం 50 రూపాయలు పెట్టినట్టు ఉందని ఆడారి వ్యాఖ్యానించారు దీన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్వరలో వీటన్నిటిపై మేధావులతో విద్యావంతులతో కార్మిక బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ కార్యచరణ ప్రకటిస్తామని రాజకీయ విశ్లేషకులు   ఆడారి  నాగరాజు తెలియజేశారు.

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.