ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

అన్నానికి 2 రూ: అరిటాకు 50 రూ: లాగా ఉంది

On
ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు ఆందోళన వ్యక్తం

న్యూస్ ఇండియా తెలుగుIMG-20231125-WA1138

దేశంలో ఎన్నికల కోసం అనేక  సంస్కరణలు చేస్తున్న సరే అవి ఆచరణ విషయంలో మాత్రం అమలు కావడం లేదని ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీల కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమా అ
అర్థం కావడం లేదని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ఖర్చులు  దేశ ఐదేళ్ల బడ్జెట్ నీ మించిపోతుందని తినే అన్నం కోసం 2 రూపాయలు అరటి ఆకు  కోసం 50 రూపాయలు పెట్టినట్టు ఉందని ఆడారి వ్యాఖ్యానించారు దీన్ని ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్వరలో వీటన్నిటిపై మేధావులతో విద్యావంతులతో కార్మిక బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ కార్యచరణ ప్రకటిస్తామని రాజకీయ విశ్లేషకులు   ఆడారి  నాగరాజు తెలియజేశారు.

Views: 9
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు:తొర్రూరు మండల పరిధిలో గుడుంబా తయారీ,...
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో