భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.. IMG-20240204-WA0045శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాల‌కు త‌ర‌లించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఈ స‌మ‌యంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవ‌లందించారు.  2 నుండి 3 అడుగుల లోతున ఉన్న‌ మంచులో న‌డుస్తూ.. 7 నుంచి 8 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను త‌ర‌లించారు. అనంతరం వైద్యులు ఆమెను ప‌రీక్షించి ప్ర‌స‌వం చేశారు.

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం