భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.. IMG-20240204-WA0045శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాల‌కు త‌ర‌లించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఈ స‌మ‌యంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవ‌లందించారు.  2 నుండి 3 అడుగుల లోతున ఉన్న‌ మంచులో న‌డుస్తూ.. 7 నుంచి 8 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను త‌ర‌లించారు. అనంతరం వైద్యులు ఆమెను ప‌రీక్షించి ప్ర‌స‌వం చేశారు.

Views: 33
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్..
రేపటి మియాపూర్ ఎక్కడో తెలుసా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం కావాలా?మీరు ఎప్పుడైనా ఇలా ఫీలయ్యారా.ఒకప్పుడు చాలా చీప్ గా ఉన్న ఒక ఏరియా ఇప్పుడు...
పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత?
మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!
31 ఏళ్లుగా థియేటర్‌లో ఆడుతున్న సినిమా ఇదే.. భారతీయ సినీ చరిత్రలో చెరగని రికార్డు!
అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు