కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుండి జహీరాబాద్ నియోజకవర్గం దానికి సంబంధించిన విషయాల గురించి ఆదివారం రోజున బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల బిజెపి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు ముఖ్య నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొని చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి బస్సు యాత్ర ఇంచార్జ్ మల్లికార్జున్ పాటిల్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరం, కులకర్ణి, మరియు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, అందోల్ కన్వీనర్ మఠం చంద్రశేఖర్, సుమన్, అధ్యక్షులు రాజు, పుల్కల్ మండల అధ్యక్షుడు పండరి, టేక్మాల్ మండల అధ్యక్షుడు ఎల్లుపేట రాజు, వట్టిపల్లి మండలం అధ్యక్షులు సురేష్ గౌడ్, అందోల్ మండల అధ్యక్షులు శివచందర్, జోగిపేట పట్టణ అధ్యక్షులు శివ శంకర్, అల్లాదుర్గం మండలం ఇన్చార్జి యాదగిరి, కాళ్ళ రాములు, జిల్లా నాయకులు జగన్నాథం, వట్టిపల్లి ప్రధాన కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు..

Views: 34

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్