కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

కిషన్ రెడ్డి బస్సు యాత్రపై సమీక్ష నిర్వహిస్తున్న బిజెపి ముఖ్య నాయకులు

 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ ఫిబ్రవరి 18 ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుండి జహీరాబాద్ నియోజకవర్గం దానికి సంబంధించిన విషయాల గురించి ఆదివారం రోజున బిజెపి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సమక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం లోని ఆయా మండలాల బిజెపి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు ముఖ్య నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొని చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి బస్సు యాత్ర ఇంచార్జ్ మల్లికార్జున్ పాటిల్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరం, కులకర్ణి, మరియు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, అందోల్ కన్వీనర్ మఠం చంద్రశేఖర్, సుమన్, అధ్యక్షులు రాజు, పుల్కల్ మండల అధ్యక్షుడు పండరి, టేక్మాల్ మండల అధ్యక్షుడు ఎల్లుపేట రాజు, వట్టిపల్లి మండలం అధ్యక్షులు సురేష్ గౌడ్, అందోల్ మండల అధ్యక్షులు శివచందర్, జోగిపేట పట్టణ అధ్యక్షులు శివ శంకర్, అల్లాదుర్గం మండలం ఇన్చార్జి యాదగిరి, కాళ్ళ రాములు, జిల్లా నాయకులు జగన్నాథం, వట్టిపల్లి ప్రధాన కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు..

Views: 34

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం