అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

మోరం తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్ ...ముగ్గురి పై కేసు నమోదు ...

By Ramesh
On
అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ ...

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 21 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్ )

    ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మొరం తరలిస్తే చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...మండలంలోని కొన్నే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, మొరం తరలిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ భాగంగా వెళ్తున్న క్రమంలో ,మొరం ట్రాక్టర్లను మట్టి తోడే జేసీబీ ని అదుపులోకి తీసుకొని జెసిబి ఓనర్ వేముల లక్ష్మణ్ గౌడ్ తోపాటుగా ఇద్దరూ ట్రాక్టర్ ల డ్రైవర్ లు చెరుకు కృష్ణారెడ్డి , పసుల గురులింగం లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మొరం,లేదా ఇసుక , కలప తరలించినచో కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...

Views: 371
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు