గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతి

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

*గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*

గుడుంబా తరలిస్తుండగా ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై తిరుపతిIMG-20240413-WA0026 తెలిపారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తొర్రూర్ మండలం దుబ్బ తండ గ్రామంలో ధరావత్ యాకూబ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై నాటు సారాయి తరలిస్తుండగా విశ్వనీయ సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ధరావత్ యాకుభ్ ను విచారించగా తాను తయారుచేసి నాట సారాయిని సరాఫర చేస్తాడని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.అదేవిధంగా అతని దగ్గర నుండి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని,అతడు ఎవరెవరికి సరాఫర చేస్తాడో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తిరుపతి తెలిపారు. సరఫరా చేసిన వారిలో గద్దెల సాయిలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ దాడులలో ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ శ్రీనివాస్ ప్రభాకర్,సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Views: 39
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక