టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

200 మంది కాంగ్రెస్లో చేరిక

On
టిఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్లో చేరికలు

ఏపూరి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో

ఏపూరి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు.

*టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో 200 కుటుంబాలు.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఏపూరు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 200 కుటుంబాలు చేరడం జరిగింది. గూడూరు మండలం కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ చల్లారింగారెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా  కాంగ్రెస్  మహిళా అధ్యక్షురాలు నూనావత్.రాధ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో పోరిక బలరాం నాయక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అంటూ ఆయన గెలుపుకై  మండలంలోని గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో మంచి స్పందన ఉన్నదంటూ పోరిక బలరాం నాయక్ ఈసారి 2 లక్షలు నుండి 3 లక్షలు వరకు మెజార్టీ సాధిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళ అధ్యక్షురాలు నూనావత్ రాధా  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి  సొసైటీ చైర్మన్ చల్ల లింగారెడ్డి  వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ పెద్ది అమరేందర్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకుపాషా పెసరి శివ, మందుల.ప్రవీణ్,IMG-20240501-WA1412 నూకల శీను ఓగ్గుల విజయ్ తోటకూరి మహేందర్ మోద్దు సాంబయ్య గొడుగు మునేష్ దానబోయిన సారయ్య నరసయ్య రాజు బుర్ర రమేష్ బండారి యుగంధర్ కుమార్ స్వామి తాళ్ల పెళ్లి శ్రావణ్ పిట్టల కర్ణాకర్ భాష పోయిన రవి గిరిశెట్టి ఎల్లయ్య యాదగిరి వెంకన్న లు పాల్గొన్నారు.

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

Views: 38
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు