ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి- నిర్మల తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు

Views: 241
About The Author
Related Posts
Post Comment
Latest News
31 May 2025 13:05:50
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి
ప్రారంభించిన మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
ఆరుట్లలో స్కై...
Comment List