మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష
On
*ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేరో అంటున్న రైతులు*
మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ తీగలు మూగ జీవాల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. దీంతో మేత కోసం వెళ్లిన మూగ జీవాలకు (ఎద్దులు, ఆవులు, గేదెలు) నేలకొరిగిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో మరణిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే సీరోల్లో 7, డోర్నకల్ 1, తొర్రూరు మండలంలో 2 మూగ జీవాలు మృతి చెందాయి.
Views: 32
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jul 2024 16:37:18
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
Comment List