డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ ఎన్నిక

By Khasim
On
డిటిఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ ఎన్నిక

విజయవాడలో ఇటివల డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశoలో ఈ కౌన్సిల్ నందు డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ, రాష్ర్ట కమిటీకి ఏకగ్రీవంగా ఎంపికైనందున డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి కాకె వెంకటేశప్ప, మండల అధ్యక్షులు మల్లికార్జున ప్రధాన కార్యదర్శి వెంకటాచలం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెకృష్ణ డిటిఎఫ్ లో గత 25 సంవత్సరాల నుండి నిబద్ధత, భాధ్యతతో పనిచేస్తున్నారని, మండల కమిటీలో అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కమిటీ లో జిల్లా ఉపాధ్యక్షులుగా, రాష్ర్ట ,జిల్లా కౌన్సిలర్ గా పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేయడం వల్ల రాష్ట్ర కమిటీ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. వీరు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏపీ జెఎసి, ఫ్యాప్టో డిటిఎఫ్, ఏపీ సేవ్ ఎడ్యుకేషన్, రాయలసీమ, ప్రజా సంఘాలు ఇచ్చిన అనేక ఉద్యమాలలో ధర్నాలలో, ర్యాలీలలో, నిరసనలలో చురుకుగా పాల్గొనేవారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు జయన్న, రాజేంద్ర, మాధవ గౌడ్ పాల్గొన్నారు.IMG-20240620-WA1761

Views: 39
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా? కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్–సిపిఐ పొత్తు చిత్తు అయిందా?
కొత్తగూడెం (న్యూస్ఇండియా) జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో  కాంగ్రెస్- సిపిఐ  పొత్తు చిత్తు అయిందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక...
కొత్తగూడెం కార్పొరేషన్ అభ్యర్థుల స్కృట్నీ
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్
24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 
స్థానిక యుద్దానికి మేం సిద్ధం