డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ ఎన్నిక

By Khasim
On
డిటిఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ ఎన్నిక

విజయవాడలో ఇటివల డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశoలో ఈ కౌన్సిల్ నందు డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరెకృష్ణ, రాష్ర్ట కమిటీకి ఏకగ్రీవంగా ఎంపికైనందున డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి కాకె వెంకటేశప్ప, మండల అధ్యక్షులు మల్లికార్జున ప్రధాన కార్యదర్శి వెంకటాచలం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెకృష్ణ డిటిఎఫ్ లో గత 25 సంవత్సరాల నుండి నిబద్ధత, భాధ్యతతో పనిచేస్తున్నారని, మండల కమిటీలో అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కమిటీ లో జిల్లా ఉపాధ్యక్షులుగా, రాష్ర్ట ,జిల్లా కౌన్సిలర్ గా పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేయడం వల్ల రాష్ట్ర కమిటీ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. వీరు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏపీ జెఎసి, ఫ్యాప్టో డిటిఎఫ్, ఏపీ సేవ్ ఎడ్యుకేషన్, రాయలసీమ, ప్రజా సంఘాలు ఇచ్చిన అనేక ఉద్యమాలలో ధర్నాలలో, ర్యాలీలలో, నిరసనలలో చురుకుగా పాల్గొనేవారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు జయన్న, రాజేంద్ర, మాధవ గౌడ్ పాల్గొన్నారు.IMG-20240620-WA1761

Views: 39
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!