భక్తుల పూజలు అందుకున్న పెద్దమ్మ తల్లి

చల్లగా చూడమని అమ్మవారికి బోనాలు

On
భక్తుల పూజలు అందుకున్న పెద్దమ్మ తల్లి

భక్తుల కొంగుబంగారం పాల్వంచ పెద్దమ్మ తల్లి

పాల్వంచ (న్యూస్ ఇండియా ) జూన్ 30: పాల్వంచ మండలం  జగన్నాధపురం- కేశవాపురం గ్రామం శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం( పెద్దమ్మ గుడి) లో అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు .తమను చల్లగా చూడాలని బోనాలు సమర్పించారు. మరియు అన్నప్రాసనలు, వాహన పూజలు,తల నీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, పసుపు ,కుంకుమ ,కానుకల తదితర మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  భక్తులకు అవసరమైన ప్రత్యేక పూజలు క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వాహన అధికారిని ఎన్.రజనీ కుమారి, సిబ్బంది పర్యవేక్షించారు.

IMG-20240630-WA0908

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*