సిపిఎస్ అంతం..మన పంతం: మాచన

On
సిపిఎస్ అంతం..మన పంతం: మాచన

సిపిఎస్ అంతం..మన పంతం: మాచన

ఎల్బీనగర్, సెప్టెంబర్ 07 (న్యూస్ ఇండియా ప్రతినిధి): భాగస్వామ్య పింఛను పథకం ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేసే వరకు విశ్రమించే  ప్రసక్తే లేదని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ పునరుద్ఘాటించింది. సెప్టెంబర్ 16 న యూపిఎస్, ఎన్పీఎస్ ల రద్దు కోరుతూ జరుప తలపెట్టిన భారీ సదస్సు కోసం  ఆదివారం నాడు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రతినిధులతో సన్నాహక  జూమ్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఓపిఆర్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ..న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం వరకు గళం వినిపించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు సన్నాహక సమావేశంలో తమ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నెల 15 న కొత్త ఢిల్లీ కి వెళ్ళ నున్నట్టు రఘునందన్ తెలిపారు.

IMG-20240908-WA0509
సిపిఎస్ అంతం..మన పంతం మాట్లాడుతున్న మచన రఘునందన్..
Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ.. నేనావాత్ నరసింహ నాయక్.. ఆర్థిక సాయం అందిస్తున్న నేనావాత్ నరసింహ నాయక్.. రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 13 న్యూస్...
యాత్ర దానం ???
నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్