విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

On
విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం..

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): విద్యార్థుల భవిష్యత్తు ప్రధాన లక్ష్యం అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

IMG-20240910-WA0845
ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

అన్నారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు లోని ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలో మౌలిక వసతులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థిని, విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల నిర్మాణం విషయమై డిఇ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత టాయిలెట్స్ విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్థానిక ఎల్లమ్మ గుడి ప్రాణ ప్రాంగణంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించే విద్యార్థులకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్కా శివలింగం, తొర్రూర్ గ్రామ యువకులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం