బీకేర్ ఫుల్ బ్రదర్…!

On

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల […]

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.

మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల జోరుపై భారీగా కోత విధించాయి. బులియన్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు, ఇతర ముడిపదార్ధాల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో భారత్ రాబోయే రోజుల్లో పెను సవాలును ఎదుర్కోనుందని పలు ఆర్థిక వేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.