బీకేర్ ఫుల్ బ్రదర్…!

On

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు. మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల […]

Crisis : మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అమెరికా డాలర్ బలపడటం విదేశాల కరెన్సీలు నేల చూపులు చూడటం దీనికి సంకేతాలుగా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో డాలర్ దెబ్బకు రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలకు వణుకు పుట్టిస్తోంది. రూపాయి ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. మున్ముందు ఇది మరింతగా పడే ఛాన్స్ ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెప్తున్నారు.

మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాల జోరుపై భారీగా కోత విధించాయి. బులియన్‌ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చమురు, ఇతర ముడిపదార్ధాల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడటంతో భారత్ రాబోయే రోజుల్లో పెను సవాలును ఎదుర్కోనుందని పలు ఆర్థిక వేత్తలు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్