రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Naresh
On

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిలకు సన్మానం.

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ నివాసి అయిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ కు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేయడం జరిగింది.టీవల జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయడిగా వనపర్తి జిల్లా నుండి  ఎంపికైన  పెబ్బేరు మండలం  యాపర్ల హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం పలుస శంకర్ గౌడ్ సందర్బంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.దాదాపు మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ఈపురస్కారం లభించింది శంకర్ గౌడ్ అవార్డ్ అందుకోవడం పట్ల ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాహితీ వేత్తలు, గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్   శ్రీరంగాపూర్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డిమండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పలుస రాజ గౌడ్ మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగా కురుమన్న మండల గౌడ సంగం అధ్యక్షులు నీరుగంటి వెంకటేష్ గౌడ్ మరియు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ షకీల్ మరియు జానంపేట కాంగ్రెస్ యువ నాయకులు జి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ...
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి