రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Naresh
On

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిలకు సన్మానం.

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ నివాసి అయిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ కు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేయడం జరిగింది.టీవల జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయడిగా వనపర్తి జిల్లా నుండి  ఎంపికైన  పెబ్బేరు మండలం  యాపర్ల హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం పలుస శంకర్ గౌడ్ సందర్బంగా రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు.దాదాపు మూడున్నర దశాబ్దాలుగా  విద్యా రంగానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ఈపురస్కారం లభించింది శంకర్ గౌడ్ అవార్డ్ అందుకోవడం పట్ల ఉపాద్యాయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాహితీ వేత్తలు, గ్రామస్తులు  హర్షం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్   శ్రీరంగాపూర్ మండల నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డిమండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పలుస రాజ గౌడ్ మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగా కురుమన్న మండల గౌడ సంగం అధ్యక్షులు నీరుగంటి వెంకటేష్ గౌడ్ మరియు సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ షకీల్ మరియు జానంపేట కాంగ్రెస్ యువ నాయకులు జి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం  కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్ డివిజన్...
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య