ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

On
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

IMG-20240908-WA0509
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరెశన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునం
దన్ కు  దక్షిణ భారత దేశ భాధ్యత లు అప్పగించారు. ఈ మేరకు ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు బి.పి. రావత్ సోమవారం డిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యూ పెన్షన్ స్కీమ్,యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ల పేరిట ఉద్యోగుల ను పాలకులు టెన్షన్ కు గురి చేయడమే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ లకు పెన్షన్ ఉన్నప్పుడు ఉద్యోగుల కు పింఛను ఉండకుండా చేయడం, ఎంత మేరకు సబబు అని మాచన రఘునందన్ ప్రశ్నించారు. మాకు పింఛను కావాలి మహా ప్రభో అని భిక్ష అడుక్కునే లా పాలకులు ఉద్యోగులను దీక్ష లకు పురికొల్పుతున్నారనీ "మాచన" ఆవేదన వ్యక్తం చేశారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..