క్షిరగిరికి కార్తీక శోభ

స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం

By Venkat
On
క్షిరగిరికి కార్తీక శోభ

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

జనగామ: పాలకుర్తి

కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణ తో మారుమ్రోగిన పాలకుర్తి శ్రీ స్వయంభూ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

*పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి.

*భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

*పూజారుల వేద మంత్రొచ్చరణాల మధ్య, భక్తుల హరిహరుల నామస్మరణతో మారుమరోగుతున్న క్షిరగిరి.

*సూదూర ప్రాంతాలనుండి కుటుంబ సమెతంగా స్వామి దర్శనానికి భక్తులు.

*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.

*స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం.

*కొండపై ప్రమీదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు.

*పవిత్ర కార్తీక మాసంలో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేస్తున్న భక్తులు.

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం