క్షిరగిరికి కార్తీక శోభ
స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం
By Venkat
On
*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.
జనగామ: పాలకుర్తి
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివ నామస్మరణ తో మారుమ్రోగిన పాలకుర్తి శ్రీ స్వయంభూ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
*పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి.
*భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
*పూజారుల వేద మంత్రొచ్చరణాల మధ్య, భక్తుల హరిహరుల నామస్మరణతో మారుమరోగుతున్న క్షిరగిరి.
*సూదూర ప్రాంతాలనుండి కుటుంబ సమెతంగా స్వామి దర్శనానికి భక్తులు.
*క్యూ లైన్లో వేచి వున్న భక్తులు.
*స్వామి దర్శనానికి గంటకు పైగా సమయం.
*కొండపై ప్రమీదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు.
*పవిత్ర కార్తీక మాసంలో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేస్తున్న భక్తులు.
Views: 11
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List