బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్య

On
బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బేతంచెర్ల పాఠశాలలో బాలల దినోత్సవం.

* ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్యIMG-20241114-WA1242.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గురువారం రోజున గూడూరు మండలంలోని బేతంచెర్ల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన. వెంకన్న  పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులు తో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు తన వంతు బాధ్యతలు నిర్వహించాలని వెంకన్న కోరారు.అలాగే విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, రేగ.సాంబయ్య, అంగన్వాడి ఆయా కొట్టెం పులమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

Views: 185

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్  కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 22 :ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డిఎస్పి ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్  పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పోస్ట్...
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్