బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్య

On
బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బేతంచెర్ల పాఠశాలలో బాలల దినోత్సవం.

* ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్యIMG-20241114-WA1242.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గురువారం రోజున గూడూరు మండలంలోని బేతంచెర్ల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన. వెంకన్న  పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులు తో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు తన వంతు బాధ్యతలు నిర్వహించాలని వెంకన్న కోరారు.అలాగే విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, రేగ.సాంబయ్య, అంగన్వాడి ఆయా కొట్టెం పులమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..

Views: 184

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు