బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్య

On
బేతంచెర్ల ప్రాథమికపాఠశాలలో బాలల దినోత్సవం

విద్యార్థులకు బహుమతులు ప్రధానం

బేతంచెర్ల పాఠశాలలో బాలల దినోత్సవం.

* ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, ఉపాధ్యాయులు రేగ.సాంబయ్యIMG-20241114-WA1242.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గురువారం రోజున గూడూరు మండలంలోని బేతంచెర్ల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన. వెంకన్న  పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు విద్యార్థులు తల్లిదండ్రులు తో ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు తన వంతు బాధ్యతలు నిర్వహించాలని వెంకన్న కోరారు.అలాగే విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన.వెంకన్న, రేగ.సాంబయ్య, అంగన్వాడి ఆయా కొట్టెం పులమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 184

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ