అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

కొత్తగూడెం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో కూల్చివేత

On
అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) డిసెంబర్10:కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ స్థలాన్ని ఇటీవల ఒక కబ్జాదారుడు ఆక్రమించి నిర్మాణం చేసి షెడ్డును ఏర్పాటు చేసుకోగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు నిర్మాణం చేయడంపై కొంతమంది ప్రముఖులు అధికారులకు ఫిర్యాదు చేశారు .ఫిర్యాదులపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కలిసి పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు.ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు డిపో మేనేజర్ తో పాటు అధికారులు సిబ్బంది తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు సమర్థిస్తున్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా సహకరించిన వన్ టౌన్ పోలీసులకు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 243
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత? పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత?
పాకిస్థాన్‌ను ముస్లిం మెజారిటీ దేశంగా భావిస్తారు. అయితే అక్కడే హిందువులు మెజారిటీగా నివసిస్తున్న మిథీ అనే నగరం ఉంది. థార్‌పార్కర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో దాదాపు...
మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!
31 ఏళ్లుగా థియేటర్‌లో ఆడుతున్న సినిమా ఇదే.. భారతీయ సినీ చరిత్రలో చెరగని రికార్డు!
అప్పులు చెల్లించలేకపోతున్నారా? దివాలా పిటిషన్ అంటే ఏమిటి.. చట్టం ఏం చెబుతోంది?
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో కొత్త స్పెషల్ ట్రైన్స్.. ప్రయాణం మరింత సులభం!
రూపాయిని లక్ష చేసే మైండ్‌సెట్! విజయవంతమైన వ్యాపార కుటుంబాల నుంచి నేర్చుకోవాల్సిన 5 ఆర్థిక రహస్యాలు
లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!