పద్మశాలి సంక్షేమ సంఘం వారి కవి సమ్మేళనంలో

*కవి కళాకారుడు మాన్యపు బుజేందర్ కు ఘన సన్మానం

By Venkat
On
పద్మశాలి సంక్షేమ సంఘం వారి కవి సమ్మేళనంలో

పద్మశాలి సంక్షేమ సంఘం

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో వారు ఇచ్చిన *చేనేత కళా వెలుగులు* అనే అంశంపై భుజేందర్ చేనేత కలను కాపాడుకుందాం! అనే శీర్షికతో కవితా చదవగా పలువురు అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం ప్రతినిధులు భుజేoదర్ ను ఘనంగా సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, అమృత్ కుమార్ జైన్, జేబీ రాజు, బి. మధుసూదన్, సరోజినీ దేవి, విభా భారతి,సి సంజయ్, సురేపల్లి రవికుమార్, వడ్డేపల్లి విజయలక్ష్మి, తదితరులు భుజందర్ ను సన్మానించిన వారిలో ఉన్నారు.IMG-20250125-WA0403

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక