"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..

పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

On

"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..

పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

IMG-20250224-WA0653
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- వేసవిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు మంచినీళ్లను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మార్చన రఘునందన్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. సోమవారం నాడు ఆయన సాగర్ రోడ్డులో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వినియోగదారులు పెట్రోల్ బంక్ కు వచ్చినప్పుడు వీఐపీగా పరిగణించాలని అలాగే "మంచినీళ్లు తాగండి".. "సార్.. వాటర్ తాగుతారా..?!" అని మర్యాదగా అడగటం వల్ల వినియోగదారుల ఆదరణ అధికం అయ్యే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక