"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..
On
"సార్ కొన్ని నీళ్లు తాగండి" అని అడగండి..
పెట్రోల్ బంక్ యజమానులకు పౌర సరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి "మాచన" సూచన..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- వేసవిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు మంచినీళ్లను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మార్చన రఘునందన్ పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. సోమవారం నాడు ఆయన సాగర్ రోడ్డులో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వినియోగదారులు పెట్రోల్ బంక్ కు వచ్చినప్పుడు వీఐపీగా పరిగణించాలని అలాగే "మంచినీళ్లు తాగండి".. "సార్.. వాటర్ తాగుతారా..?!" అని మర్యాదగా అడగటం వల్ల వినియోగదారుల ఆదరణ అధికం అయ్యే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Sep 2025 20:10:43
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్...
Comment List