సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

On
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.జానకి దేవి ఈ ప్రకటనలో తెలియజేశారు. డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక సదవకాశం అని తెలియచేసారు. ఈ జాబ్ మేళాలో 5. కంపెనీలు ఎంఆర్ఎఫ్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, మహేంద్ర అండ్ మహేంద్ర, ఈఎస్ఎస్ఏఈ,  థింక్ట్రాన్ ఐ సి ఎస్ సిస్టం మొదలగు కంపెనీ వారు పాల్గొంటున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.  WhatsApp Image 2025-04-18 at 4.54.02 PM

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు