సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

On
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.జానకి దేవి ఈ ప్రకటనలో తెలియజేశారు. డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక సదవకాశం అని తెలియచేసారు. ఈ జాబ్ మేళాలో 5. కంపెనీలు ఎంఆర్ఎఫ్ టైర్స్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ, మహేంద్ర అండ్ మహేంద్ర, ఈఎస్ఎస్ఏఈ,  థింక్ట్రాన్ ఐ సి ఎస్ సిస్టం మొదలగు కంపెనీ వారు పాల్గొంటున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.  WhatsApp Image 2025-04-18 at 4.54.02 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..